నేడు విశాఖ గ్యాస్ బాదితులకు 20 కోట్ల చెల్లింపుఎల్.జి.గ్యాస్ బాదితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి గాను సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.20 కోట్ల మేర పరిహారాన్ని జమ చేయనున్నారు.ఈ ఘటనలో మరణించిన...
ఎపిలో పదమూడు శాతం మద్యం షాపులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషంగా ఉంది. మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.తొలుత ఇరవై శాతం శాతం షాపులు తగ్గిస్తామని చెప్పిన...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తనను చాలా బాధ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న...
గురువారం తెల్లవారుజామున విశాఖపట్టణంలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా స్టైరీన్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది....
ఎవరి నుంచి ఎవరికి కరోనా సోకుతుందేమోనని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తమిళనాడు అధికారులు కూడా కరోనా వ్యాపించకుండా ఉండేందుకు మరో రకం చర్యలు తీసుకున్నారు. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డు మీద గోడలు కట్టి...
ఇదివరకు ప్రకటించినట్లుగానే విద్యాదీవెన పధకాన్ని ప్రారంభించారు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ పధకం కింద 12 లక్షల మంది విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఆర్దిక సాయం అందించారు. విద్యార్దుల...
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది. వైద్యులు,...
కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి గౌతం సవాంగ్ హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని ఆయన అన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు,...
గత 24 గంటల్లో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. మృతుల సంఖ్య...
శ్రీకాకుళం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కరోనా అనుమానిత లక్షణాలున్న పాతపట్నం యువకుడికి జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినా, అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్...
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ముస్లీం సోదరులు అందరు ప్రార్దనలను తమ ఇంట్లోనే చేసులకోవాలని ఏపి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ కోరారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా ముస్లీం సోదరులందరికి...
కరోనా నివారణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19 నివారణ చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆళ్ల...
ఈనెల 20 నుండి గ్రీన్ జోన్ల పరిధిలో కర్ఫ్యూను సడలించేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పావులు కదుపుతున్నాయి. ఈమేరకు బుధవారం కొన్ని నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరీ ముఖ్యంగా వ్యవసాయ...
ఐదుగురు బాలికలతో సహా 28 విద్యార్థుల ఇటలీ లోని మిలన్ మరియు దాని పరిసర ప్రాంతాలలో వేర్వేరు కోర్సులను అభ్యసిస్తున్నారు. వారు ఇటలీ నుంచి మార్చి 21 తేదీన ఢిల్లీ వచ్చి ప్రభుత్వ...
లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు తగ్గిపోతుంది. మామూలు రోజుల్లో వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా 200 మిలియన్ యూనిట్ల (ఎంయు)పైనే అవసరం ఉంటుంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో రోజుకు 25...