Home NRI
NRI
Nellore NRI's in America(USA), UK, Australia, Dubai and Singapore. Visa, International Telugu Events...
విజయవంతంగా 139 వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 139వ సాహిత్య సదస్సు డల్లాస్లో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆదివారం...
న్యూజెర్సీలో కొవ్వొత్తుల ర్యాలీ
పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(ఓఎఫ్బీజేపీ) కార్యకర్తలు శ్రద్దాంజలిని ఘటించింది. ఓఎఫ్బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రదాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ క్రిష్ణా రెడ్డి అనుగుల మాట్లాడుతూ.....
జవాన్లకు లండన్లో నివాళులు అర్పించిన భారతీయులు
కశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన జవాన్లకు లండన్లోని భారతీయులు ఆదివారం నివాళులర్పించారు. లండన్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులంతా కలిసి పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం నుంచి యూకే ప్రధానమంత్రి కార్యాలయం వరకు శాంతి...
డల్లాస్లో అమరవీరుల శ్రద్ధాంజలి
పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. అమరులైన జవాన్లకు జాతి మొత్తం నివాళులు అర్పించింది. డల్లాస్లోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్దాంజలిని ఘటించారు. మహాత్మా గాంధీ...
తెలుగు ఎన్నారై దంపతులు మృతి
అమెరికాలోని తెలుగు ఎన్నారై దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్(51), శాంతి(46)లు వారు నివాసముంటున్న అపార్ట్మెంట్లో సోమవారం విగతజీవులుగా పడి ఉన్నారు. అయితే వారిద్దరినీ తుపాకీతో...
ఏపీ లో రాజకీయ ఒత్తిళ్ల వల్ల జయరామ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ
వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి సూత్రధారిగా, ఆమె...
ఎన్నారై చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ (55) అనుమానాస్పదంగా మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 10 గంటల...
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నూతన అధ్యక్షుడు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) నూతన అధ్యక్షునిగా విక్రమ్ రెడ్డి జనగామ నియమితులయ్యారు. లాస్వెగాస్లోని ఆరియా కన్వెన్షన్ సెంటర్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్లో సుమారు 150 మంది...
నాటా నూతన కార్యనిర్వాహక కమిటీ
న్యూజెర్సీలోని అట్లాంటిక్లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) బోర్డు సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికిగానూ నూతన కార్యనిర్వాహక కమిటీని నియమించినట్టు నాటా ఓ ప్రకటనలో పేర్కొంది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలని...
కీలక పరిపాలనా స్థానాల్లో భారతీయ అమెరికన్లు
ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్గా ఉన్న రీటా బరన్వాల్ను...
గల్ఫ్ దేశాలలో భారతీయ ఖైదీల సంఖ్య
భారత పౌరులు విదేశీ జైళ్లలో, నిర్బంధ కేంద్రాలలో (డిటెన్షన్ సెంటర్లు) ఉన్నప్పుడు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యా లయాలు స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ‘కాన్సులార్ ఆక్సెస్’ (భారత దౌత్య...
గల్ఫ్ ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ
గల్ఫ్, మలేషియా తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ డిసెంబర్ 12న లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడుకు...
ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన 1915 జనవరి 9ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2003 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తోంది....
టాస్ పరిపాలనా విభాగం సభ్యులు
అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మిస్సోరి స్టేట్ యూఎస్ఏ(టాస్) జనరల్ అసెంబ్లీ నిర్వహించింది. టాస్ పరిపాలనా విభాగాన్ని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాస్ పరిపానా విభాగానికి ఎన్నికైన సభ్యులందరూ...
యూఏఈలో రాహుల్ గాంధీ పర్యటన
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం యూఏఈలో పర్యటించనున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మంద భీంరెడ్డి తెలిపారు. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4గంటలకు భారీ సభలో...